లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబై, దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 40 పాయింట్ల లాభాల్లో ట్రేడవుతున్నాయి.