లింగాల ప్రజావాణి కి ఒకే ఒక దరఖాస్తు

జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ
లింగాల జనం సాక్షి:
 నాగర్ కర్నూలు జిల్లాలోని లింగాల మండల కేంద్రంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి ప్రజావాణి కి జిల్లా పంచాయతీ అధికారి, మరియు మండల ప్రత్యేక అధికారి కృష్ణ పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో లింగాల గ్రామానికి చెందిన డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇట్టి ధరఖాస్తు గ్రామ పంచాయతీ కార్యదర్శి కి రిఫర్ చేసి సమస్య పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గీతాంజలి, ఎంపీవో కర్ణ నాయక్, ఏఓ నాగార్జున్ రెడ్డి, నాయబ్ తహశీల్ధార్  ముబినాబేగం, ఐకేపీ ఏ పీ ఎం బాలస్వామి , ఐ సి డి ఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి , విద్యాశాఖ, తదితరులు పాల్గొన్నారు
Attachments area