లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతాం : కజప
బెంగళూరు : కజపను స్థాపించి నాలుగు నెలలు అయినప్పటికీ మెరుగైన ఫలితాలను సాధించామని కజప నేత శోభాకరంద్లాజే అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని ఆమె పేర్కొన్నారు. భాజపా గెలుపు అవకాశాలను దెబ్బతీయడంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.