వబ్రోత్సవ ముగ్గుల పోటీలు

అల్లాదుర్గం జనంసాక్షి ఆగష్టు 20:
స్వతంత్ర భారత పత్రోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం అల్లాదుర్గం వెంటేశ్వర
ఆలయంలో ఐకేపీ ఆద్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఎంపీడీవో
విజయభాస్కర్ రెడ్డి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సవిత, ఐకేపీ సీసీలు
పాల్గొన్నారు.