వికలాంగున్ని అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని

తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర కమిటీ డిమాండ్
చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 07 : మహబూబ్ నగర్ జిల్లా పుల్ పోని గ్రామంలో ఓ వికలాంగుడైన తనకు రావలసిన ఉపాధి కూలీ డబ్బులు ఇంతవరకు రాలేదని ఆ డబ్బులు ఇప్పించాలని అధికార పార్టీకి చెందిన సర్పంచ్ ను అడుగగా అకారణంగా కలుతో తన్ని దుర్భాశలాడిన వారిపై చట్ట రిత్యా చర్యలు తీసుకోవాలని శుక్రవారం చేర్యాల పట్టణంలో జరిగిన సమావేశంలో తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు సుతారి రమేష్ డిమాండ్ చేశారు.
Attachments area