వికలాంగుల జిల్లా అధ్యక్షునిగా నర్సింలు
జహీరాబాద్ జనం సాక్షి ఆగస్టు సంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా రాయికోటి నర్సింలు వికలాంగుల హక్కులు, ఆత్మగౌరవం, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సంగారెడ్డి జిల్లా రాయికోటి నర్సింలు అధ్యక్షునిగా వికలాంగుల హక్కులు ఆత్మగౌరవం, సమస్యల పరిష్కారం వికలాంగుల సంఘాల సమిష్టి కృషి, ఐక్యతతోనే సాధ్యమవుతుందని తెలంగాణ వికలాంగుల వేదిక(టీవివి) సంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా రాయికోటి నర్సింలు నియామక పత్రాన్ని తెలంగాణ వికలాంగుల వేదికరాష్ట్ర అధ్యక్షురాలు బొట్ల సుమతి తెలంగాణ వికలాంగుల వేదిక వ్యవస్థాపకుడు మేకల సమ్మయ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సుతారి రమేష్ లు నియామక పత్రాన్ని మెయిల్ ద్వారా పంపడం జరిగింది. ఈ సందర్భంగా రాయికోటి నర్సింలు మాట్లాడుతూ… అందరూ తన మీద ఉంచిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చి ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రతీ పథకాన్ని మారుమూల ప్రాంత దివ్యాంగులకు సైతం అందిస్తూ, దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నరు.
