విఠలాపురంలో గొర్రెలకు వ్యాధి నిరోధక టీకాలు

మల్దకల్ జూలై 20(జనంసాక్షి) మల్దకల్ మండలంలోని పెద్దొడ్డి, ఉలిగేపల్లి,విఠలాపురం గ్రామాలలో బుధవారం  గొర్రెలకు నీలి నాలుక( మూతి వాపు)వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమము జరిగినది.ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డాక్టరు వినయ్ కుమార్,విఎల్ఓ వెంకటేశ్వర్లు,జె వివో రాఘవేంద్ర,ఎల్ ఎస్ ఏ వెంకటేష్,ఎస్ ఓ మధు, గొర్రెల కాపర్లుతదితరులుపాల్గొన్నారు.