*విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం* ఏఎంఓ చంద్రశేఖర్

పెబ్బేరు జూలై
( జనంసాక్షి ):
పెబ్బేరు పట్టణంలోని ఆదర్శ పాఠశాల పది మరియు ఇంటర్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఏఎంఓ చంద్రశేఖర్ అన్నారు.సోమవారం పెబ్బేరు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను ఆయన సందర్శించారు. సందర్భంగా
 పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత ఫలితాలు సాధించిన విద్యార్థులను, ప్రిన్సిపాల్ పాతిమా ను సన్మానించారు.