విద్యాహక్కులపై పిడియస్ ర్యాలీ

గట్టు జున్7( జనంసాక్షి)విద్యారంగసమస్యలు పరిష్కరించలని ప్రభుత్వ పాఠశాల ల ఖాళీగా ఉన్నపొస్టులు టీచర్స్ స్కావెంజర్ పోస్టులు నాణ్యత గా మద్యాహ్నం బోజనం పాటించని విద్యార్థులకు యూనిఫాం పాఠ్యపుస్తకాలు వెంటనే అందించి విద్య హక్కు చట్టం కఠినంగా అమలులో ఉంచలనిపిడియస్ యు జల్లా అధ్యక్షుడు హలీంపాష అన్నారు కెజి టుపిజి వరకు ఉచిత విద్యాఅంటు ప్రభుత్వం సమస్యలు గాలికి వదిలెయడం యెనా అనిప్రశ్నించారు విద్యపై ప్రభుత్వం ప్రవేటుస్కులకు  కొమ్ము కాస్తున్నాదన్నారు నాణ్యమైన విద్యను అందిచాలని ప్రభుత్వాన్ని విద్యార్థులు  పిడియస్ యు రాష్ట్ర నాయకులు  కోరారు