విద్యుత్తు సమస్యలు లేకుండా చర్యలు

జనం సాక్షి)
 విద్యుత్తు సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని విద్యుత్తు శాఖ ఏఈ ఖదీర్ సయ్యద్ అన్నారు గురువారం మండలకేంద్రంలో వర్షాల కారణంగా వంగిపోయిన కరెంటు స్తంభాలకు మరమ్మతు లు చేయించారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు స్తంబాలు దెబ్బతిని విద్యుత్తు అంతరాయం ఏర్పడుతుందని అన్నారు సమస్యలు ఉన్నచోట వెంటనే మరమ్మతులు చేసి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు గ్రామాల్లో విద్యుత్ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు వారి వెంట సిబ్బంది ఉన్నారు
Attachments area