విద్యుత్ సమస్యలపై డిఈ సతీష్ తో సమావేశమైన స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.*

నాచారం(జనంసాక్షి):  మీర్పెట్ హెచ్ బీ కాలని డివిజన్ పరిధిలోనీ పలు కాలనీలలో పలు విద్యుత్ సమస్యలపై మౌలాలి సబ్ స్టేషన్ డి ఈ కార్యాలయంలో డిఈ సతీష్ తో సమావేశమైన స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్. అనంతరం ప్రభుదాస్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో విద్యుత్ సమస్యలపై చర్చించారు.అందుకు డిఈ కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.