వీఆర్ఏ ల సమస్యలు పరిష్కరించాలి

7 వార్డ్ కౌన్సిలర్ చిట్టిబాబు సత్యనారాయణ డిమాండ్
జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలంటూ న్యాయపరమైన డిమాండ్ సాధనకు సమ్మె చేపట్టిన ప్రభుత్వం కు నిమ్మకు నీరెత్తినట్లు కూడా లేదంటూ కౌన్సిలర్ చిట్టిబాబు మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు ప్రభుత్వం పై మండిపడ్డారు ఇప్పటివరకు 39 మంది వీఆర్ఏలు మృతి చెంది ఉన్న గాని ప్రభుత్వానికి గాని అధికారులకు గానీ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని చిట్టిబాబు సత్యనారాయణ తెలిపారు ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు బైండ్ల రమేష్ యాదయ్య కిష్టయ్య ఆయా గ్రామాల వీఆర్ఏలు పాల్గొన్నారు