*వెళ్ళు విరిసిన దేశభక్తి,*

*జాతీయ జెండాలతో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు,*
వెంకటాపురం (నూగురు) ఆగస్టు 13 జనం సాక్షి:
వెంకటాపురం మండలంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా స్వాతంత్ర ర్యాలీ నిర్వహించడం జరిగింది, స్థానిక పోలీస్ స్టేషన్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు, జాతీయ జెండాలు చేతపుని స్వతంత్ర భారతం వర్ధిల్లాలని భారత్ మాతాకీ జై అంటూ నినదిస్తూ విద్యార్థులు యువకులు అధికారులు ప్రజాప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు, అనంతరం అమృత్ కా ఆజాద్ కార్యక్రమంలో వివిధ రకాల క్రీడలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అంటి నాగరాజు సిడిపిఓ ముత్తమ్మ మండల పరిషత్ అధికారులు పంచాయతీ కార్యదర్శులు ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు