వైకుంఠదామం పరిసర ప్రాంతాల్లో గడ్డి,కలుపు మొక్కల తొలగింపు…

హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్) గ్రామం లో సోమవారం గ్రామ సర్పంచ్ బత్తిని సాయిలు ఆధ్వర్యంలో వైకుంఠదామం పరిసర ప్రాంతాల్లో గడ్డి, కలుపు మొక్కలు తొలగించి, జెసిబి తో మట్టిని చదును చేయించారు.ఈ సందర్భంగా వారితో  ఎంపీటీసీ బొమ్మగాని శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి ఎల్లయ్య మరియు గ్రామ సిబ్బంది ఉన్నారు.