వైభవంగా తిమ్మప్ప స్వామి కళ్యాణం

మల్దకల్ జూలై 13 (జనంసాక్షి) మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా బుధవారం శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసుని కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు రమేష్ ఆచారి, మధుసూదనాచారి,రవి,శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో కళ్యాణం జరిపించగా ఆలయ చైర్మన్ ప్రహల్లాద రావు,ఈవో సత్య చంద్రారెడ్డి,చంద్రశేఖర రావు తదితరులు పాల్గొన్నారు.
Attachments area