వ్యాధులు రాకుండా శానిటైజేషన్ తప్పనిసరి చేయాలి
తూప్రాన్ (జనం సాక్షి )జూన్ 28 :: సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామంలో సానిటైజేషన్ తప్పనిసరిగా చేయాలని ఎంపీడీవో యాదగిరిరెడ్డి పేర్కొన్నారు మండల కేంద్రమైన మనోహర బాదులో శానిటేషన్ పన్నులను ఆయన పరిశీలించి హరితహారం లో భాగంగా మొక్కలు నాటారు మనోహరాబాద్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరమ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు గ్రామ సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్పెషల్ సానిటైజేషన్ మీటింగ్ నిర్వహించి హైవే పైన మొక్కలు నటారు నూతనంగా వచ్చిన ఎంపిడిఓ యాదగిరి రెడ్డి శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్లు జావెద్ పాషా వార్డు సభ్యులు లయిక్ తాఫిక్ బిక్షపతి ఇసి లక్ష్మి నారాయణ శ్రీనివాస ముత్తయ్య కార్యదర్శి రూప గౌడ్ కో ఆప్షన్ సభ్యులు, ఐలయ్య యాదవ్ మాజీ ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు మహిపాల్ రెడ్డి గాంతి రమేష్ శ్రీనివాస్ రావెల్లికృష్ణా శంకర్ ముత్యం గౌడ్ వెంకటరెడ్డి అజయ్ గౌడ్ నవీన్ సంతోష్ డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు
