శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నాలుగో వార్షికోత్సవానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఆహ్వానం పలికిన ఆలయ కమిటీ

మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15 డివిజన్  బిజెపి క్వార్టర్స్ దీన్ దయాల్ నగర్ లోని 20న  మంగళవారం  జరిగే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నాలుగో వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు శl సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి, ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, కీసర గోవర్ధన్ రెడ్డి, దీపులాల్ చౌహాన్, తెరాస అధ్యక్షులు అరకల కామేష్ రెడ్డి, పల్లె జంగయ్య గౌడ్, జరుపుల అనిత నాయక్, కొండూరు సోమేశ్వర్, నరసింహ యాదవ్, గడ్డం జగన్, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.