శ్రీ సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు

మల్దకల్ అక్టోబర్1 (జనంసాక్షి)దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ సరస్వతి దేవిఅలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చాడు.తొమ్మిది రోజుల పాటు జరిగే అలంకరణలలో భక్తులకు శ్రీ ధనలక్ష్మి దేవిఅలంకరణ భక్తులకు ప్రత్యేక కుంకుమార్చన పూజలు, సామూహిక ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజా దాతలుగా కట్టుపల్లి పద్మనాభయ్య,కట్ట మాణిక్యం, గంగా సుగయ్య, పుణ్యమూర్తి రాము, గద్వాల చెవ్య మురళి, చిందుకూరి రాఘవేందర్, డాక్టర్ వైభవ్,బిల్లకంటి ఉమేష్,వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు బాదం శ్రీనివాసులు,మనసాని నాగరాజు ,ఇల్లూరి నాగరాజు, నరహరి వెంకటేష్ ,నరహరి ప్రవీణ్ ,పద్మనాభం ,సింగరేణి నరసింహయ్య ,నరహరి సూరిబాబు,ఇల్లూరి గంగాధర్, పల్లా సంతోష్, ఇల్లూరి అశోక్, బాదం రాజు ,ప్రదీప్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.