సదాశివపేట్, బిజెపిలో చేరిన శివరాజ్ పటేల్.
సదాశివపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు శివరాజ్ పటేల్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ మేరకు ఆయనకు బిజెపి రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బాన్సుల్ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వం పాలనచి బిజెపిలో చేరినట్లు ఆయన పేర్కొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో బిజెపి బలపేతానికి కృషి చేస్తానని తెలిపారు.