సనావుల్లా మృతదేహాన్ని పాకిస్థాన్‌కు అప్పగిస్తాం: షిండే

ఢిల్లీ : సహచర ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడి మృతిచెందిన పాకిస్థాన్‌ ఖైదీ సనావుల్లా మృతదేహాన్ని పాకిస్థాన్‌ అధికారులతో చర్చించిందని.. మృతదేహాన్ని పాకిస్థాన్‌ పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని పాకిస్థాన్‌ పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు పాకిస్థాన్‌ ప్రత్యేక విమానాన్ని పంపనున్నట్లు సమాచారం.