సమ్మె చేస్తున్న జిపి సిబ్బందికి భోజనం ఏర్పాటు చేసిన ముస్త్యాల సర్పంచ్

 జనంసాక్షి ,రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లో గ్రామ పంచాయితీ సిబ్బంది సమ్మే చేస్తున్నందున ముస్త్యాల సర్పంచ్ రామగిరి లావణ్య గ్రామ పంచాయితీ సిబ్బందికి 17 గ్రామ పంచాయితీల సిబ్బందికి బోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ సిబ్బంది మండల ప్రెసిడెంట్ కన్నూరి రామచెందర్, దొడ్డిపేట కనకయ్య, శంకర్, సంధ్యారాణి. మల్లమ్మ భాగ్యలక్ష్మి శ్రావణ సాగర్ ఓదెలు పాల్గొన్నారు