సరస్వతి దేవి గా అమ్మ వారు

రాజోలి 02 అక్టోబర్(జనం సాక్షి)
దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారు ఆదివారం సరస్వతి దేవి గా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రాజోలి లోని అంబ భవాని మాత ఆలయంలో మహిళలు కుంకుమార్చన చేశారు. చిన్నారులకు వారి తల్లిదండ్రులు అమ్మ వారి ముందు అక్షరాభ్యాసం చేశారు.ఈ సందర్భంగా అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు