సాధారణ మెజారిటీ సాధించిన కాంగ్రెస్‌

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సంపూర్ణ విజయం సాధించింది. సాధారణ మెజారిటీకి కావాల్సిన స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పటి వరకూ 114 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించి మరో 6 చోట్ల అధిక్యంలో కొనసాగుతోంది.