సింగరేణి సెక్యూరిటీ గార్డు గుండె పోటుతో మృతి

ఖమ్మం: కొత్తగూడెంలో ఆగస్టు 15 పరేడ్ రిహార్సల్స్ చేస్తూ సింగరేణి సెక్యూరిటీ గార్డు అంజయ్య గుండె పోటుతో మృతి చెందాడు