సిద్ధివినాయక కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్ 03 మండలకేంద్రమైన రాయికోడ్ లోని సిద్ధివినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుడికి పూజ కార్యక్రమాలు నిర్వహించి,వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేసి,సిద్ధివినాయక ఉత్సవ కమిటీ సభ్యులు అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమంలో సిద్దివినాయక ఉత్సవ కమిటీ సభ్యులు,పిల్లలు,పెద్దలు,యువకు లు,
మహిళలు తదితరులు పాల్గొన్నారు.
