సిసి రోడ్డు పనులు ప్రారంభం

అల్లాదుర్గం జనంసాక్షి 16
అల్లాదుర్గం మండలంలోని బహిరన్ దిబ్బ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు పల్లెగడ్డ నర్సింలు ఆదివారం ప్రారంభించారు
గ్రామాల సమగ్ర అభివృద్దే లక్ష్యంగా బి ఆర్ ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు
నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కు ఆయన కృత్ఞతలు తెలియజేశారు
కార్యక్రమంలో ఉపసర్పంచ్ నర్సప్ప , నాయకులు ప్రభు ,దుర్గయ్య, ధనంజయ ,నాగిషెట్టి తదితరులు పాల్గొన్నారు