సీఎం కిరణ్కుమార్రెడ్డిని కలిసిన ఐఏఎస్ అధికారి
హైదరాబాద్, జనంసాక్షి: ఐఏఎస్ అధికారి శామ్యూల్ ఈ రోజు క్యాంపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిని కలిశారు. సీఎన్ పదవికి తన పేరు పరిశీలించాలని ఆయన సీఎంను కోరినట్లు సమాచారం. ప్రస్తుతం శామ్యూల్ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.