సీఎం సహాయ నిధి చెక్కును అందించిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు

గంగారం సెప్టెంబర్ 16 (జనం సాక్షి)
పార్లమెంట్ సభ్యురాలు మహబూబాబాద్ టీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మలోత్ కవిత సహకారంతో ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీశ్ ఆదేశాల మేరకు గంగారం టీఆర్ఎస్ మండలపార్టీ అధ్యక్షులు ఇర్ప సూరయ్య చేతులు మీద గంగారం మండల కేంద్రంలో జంగాలపల్లి గ్రామానికి చెందిన గుగులోత్ లలిత సీఎం సహాయనిది 14000 రూపాయల చెక్కును అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ బాలాజీ నాయక్ (బాలకృష్ణ) కోమాట్లాగూడెం సర్పంచ్ గోగ్గల సుగుణ లక్ష్మయ్య. మండల సీనియర్ నాయకులు చెన్నూరు వెంకటేశ్వర్లు మండల నాయకులు. జనాగం రవి. జనగాం వెంకన్న గోగ్గల భద్రయ్య తదితరులుపాల్గొన్నారు…..

తాజావార్తలు