సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

దోమ నవంబర్ 19(జనం సాక్షి)
దోమ  మండల కేంద్రనీకి చెందిన  బోజిరెడ్డికి ఒక లక్ష రూపాయలు సీఎం  సహాయనిధి నుండి మంజూరు చేయించి భాదితునీకి  బ్యాంక్ స్టేట్ మెంట్ దోమ జడ్పీటీసీ కొప్పుల నాగిరెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో దోమ సర్పంచ్ కె. రాజిరెడ్డి, గ్రామస్థులు వెంకటయ్య, సురేష్ గౌడ్,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.