సీజన్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు
ముస్తాబాద్ జులై 29 జనం సాక్షి
ముస్తాబాద్ మండలం లోని మొర్రాయిపల్లె గ్రామం లో డ్రైడే లో భాగంగా గ్రామాన్ని సందర్శించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు దాదాపు పది ఇళ్ళ పరిసర ప్రాంతాలను పరిశీలించగా,అన్ని ఇళ్ళలో లార్వా ను గుర్తించామని రెండు మూడు ఇoడ్ల పరిసరాల్లో మాత్రం డెంగ్యూ దోమలను గుర్తించామని ప్రజలు అధికారులకు సహకరించాలని ప్రజలు సీజనల్ వ్యాధుల భారిన పడకుండా డ్రైడే కార్యక్రమాన్ని వారానికి రెండు రోజులు పాటిస్తున్నామని, ప్రజలు మీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పాడుబడిన పనికిరాని వస్తువులను గ్రామ పంచాయతీ చెత్త ట్రాక్టర్ లో పడేయాలని ప్రజలను కోరారు పంచాయతీ సిబ్బందితో పరిశుద్ధ పనులు చేయించాలని సూచించారు గ్రామంలో ఎన్నో ఆశ కార్యకర్తలు పంచాయతీ సిబ్బంది సర్వే చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు ఇంటింటికి వెళ్లి నీరు నిలువ లేకుండా చూడాలని సూచించారు వాన కాలంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సీజన్ వ్యాధులు రాకుండా ప్రతిరోజు డైలీ పాటించాలని కోరారు మురళి పల్లె చిన్న విలేజి 385 ఇండ్లు 14 00పైన గ్రామ ప్రజలకు సీజన్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని పంచతి కార్యదర్శిని ఆదేశించారు ప్రజలు,కార్యదర్శి పై అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ గ్రామం లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ,సడిమెల సుజాత ఎల్లం ఉప సర్పంచ్ శ్రీనివాస్, సీసీ లక్ష్మణ్ ,హెచ్ ఓ లింగం ,కార్యదర్శి ఊశ ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు అంగన్వాడి టీచర్ ,తదితరులు పాల్గొన్నారు
