సీబీఐకోర్టులో హాజరైన జగన్ కేసు నిందితులు
హైదరాబాద్,(జనంసాక్షి:) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులో నిందితులు విజయసాయిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, బీపీ ఆచార్య, మన్మోహన్ సింగ్ సీబీఐ కోర్టులో ఈ ఉదయం హాజరయ్యారు. ఓఎంసీ కేసులో రాజగోపాల్, ఎమ్మార్ కేసులో విజయరాఘవ కోర్టు ఎదుట హాజరయ్యారు.