సూక్ష్మరుణ సంస్థల వేధింపులపై సుప్రీంను ఆశ్రయించిన బాధితులు

న్యూఢిల్లీ : సూక్ష్మరుణ సంస్థల వేధింపులపై సుప్రీంకోర్టును మెదక్‌ , వరంగల్‌, కృష్ణా జిల్లాల బాధితులు ఆశ్రయించారు. దీంతో కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి , ఎస్‌కేఎస్‌ సూక్ష్మరుణ సంస్థకు నోటీసులు జారీ చేసింది.