సోనియాతో ముగిసిన సీఎం భేటీ
న్యూఢిల్లీ, జనంసాక్షి: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి భేటీ ముగిసింది. సుమారు అర గంటకు పైగా రాష్ట్ర రాజకీయాలపై సోనియాతో సీఎం చర్చించినట్లు సమాచారం.
న్యూఢిల్లీ, జనంసాక్షి: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి భేటీ ముగిసింది. సుమారు అర గంటకు పైగా రాష్ట్ర రాజకీయాలపై సోనియాతో సీఎం చర్చించినట్లు సమాచారం.