స్నేహ చికెన్ సెంటర్ ను ప్రారంభించిన కార్పొరేటర్

అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ పరిధిలోని పెంటా రెడ్డి గార్డెన్ దగ్గర స్నేహ చికెన్ సెంటర్ ను ప్రారంభించిన స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సరసమైన ధరలకు చికెన్ వినియోగించాలని ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన నిర్వాహకులను అభినందించిన కార్పొరేటర్ ఈ కార్యక్రమంలో చికెన్ సెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, శ్రావణ్ కుమార్, రాజు, లడ్డు యాదవ్, వెంకన్న, వెంకటేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.