స్వతంత్ర వజ్రోత్సవాల ర్యాలీస్వతంత్ర వజ్రోత్సవాల ర్యాలీ

మల్లాపూర్ (జనం సాక్షి) ఆగస్టు: 13
మండల కేంద్రంలోని ఈరోజు ప్రభుత్వ పాఠశాలల నుండి ర్యాలీని నిర్వహించారు త్రివర్ణ పథకాన్ని చేతిలో పట్టుకొని జాతీయ గీతాలు పాడుతూ స్వతంత్ర సమరయోధులకు జోహార్లు అర్పిస్తూ ర్యాలీని నిర్వహించారు. ప్రతి ఇంటి పైన త్రివర్ణ జెండా ఎగురవేసి ఉంచి దానిని గౌరవించేలా ఉంచాలని వారు
సూచించారు ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి రాజా శ్రీనివాస్ తాసిల్దార్ రవీందర్ ఎస్సై నవీన్ కుమార్ ప్రధానోపాధ్యాయులు జడ్పిటిసి సందిరెడ్డి శ్రీనివాస్ ఎంపిటిసి రాజేష్ గ్రామ యువకులు, ఆశ వర్కర్లు అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.