స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
గాంధారి జనంసాక్షి ఆగస్టు 20
ప్రియతమ నేత స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా శనివారం గాంధారి మండల కేంద్రంలో గల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు తూర్పు రాజులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు. టౌన్ ప్రెసిడెంట్ నీల రవి అశోక్ రెడ్డి బి నారా గౌడ్ ఆర్ నారాయణ గౌడ్ వడ్ల మురళి రమేష్ రావు నాయకులు గాండ్ల లక్ష్మణ్ ఏ గోపాల్ ఆకుల లక్ష్మణ్ సంఘని బాబా. శ్రీనివాస్ బి పరమేష్ , కె లక్ష్మణ్ పత్తి కుమార్ పత్తి శ్రీకాంత్ గణేష్ గంగారెడ్డి గుర్జల్ భాస్కర్ సాయిబాబా నేరల్ సాయిలు మైనార్టీ నాయకులు ఇమ్రాన్ అయుబ్ విజ్జు భాస్కర్ సాయిలు కిష్టయ్య బాలు శీను నాయక్ పండరి నాయక్ ఎం భరత్ వై రాజు వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు జై కాంగ్రెస్
