స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు

ఆత్మకూర్ (ఎం) ఆగస్టు 20 (జనంసాక్షి) స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్బంగా పల్లెర్ల గ్రామంలో స్వచ్చందంగా ముగ్గులు వేయడం జరిగింది భారత దేశానికి స్వాతంత్రము వచ్చి 75సంవత్సరాలు నిండిన సందర్బంగా గ్రామాలన్ని కళలతో మరియు పచ్చదనంగా ఉన్నాయని సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి గారు అన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇంజ నరేష్ కరొబార్ నోముల స్వామి వార్డ్ మెంబర్లు నర్సింహా రెడ్డి వెంకటయ్య అంగని వాడి టీచర్ అండాలు ఆశవర్కర్ చంద్రకళ అండాలు మంజుల తదితరులు పాల్గొన్నారు