*స్వాతంత్ర వజ్రోత్సవంలో భాగంగా (టియుడబ్ల్యూజే) ఐజేయు ఆధ్వర్యంలో మెట్పల్లిలో గానకచేరి*
*ముఖ్య అతిథిగా పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావ్*
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మెట్ పల్లి పట్టణ కేంద్రంలో ఐజెయూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను శనివారం ఆవిష్కరించారు.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, డిఎస్పీ రవీందర్ లు వచ్చి జాతీయ పతాకం ఆవిష్కరణ జరిపించారు.అనంతరం
మెట్ పల్లి కి చెందిన కళాకారులైనటువంటి
తమ్మల గంగారాం, మారుతి, ఎలిశా, రంగు శ్రీనివాస్,రాజు, సంజీవ్, హిమజ, రఘుపతి,తదితర కళాకారులచే గాన కచేరి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఐజెయూ జిల్లా ఉపాధ్యక్షులు, ప్రెస్ క్లబ్ మెట్పల్లి అధ్యక్షులు కోటగిరి దశరథం, ప్రధాన కార్యదర్శి పరంకుశం నర్సయ్య. ఉపాధ్యక్షులు ఆగ సురేష్ ,సి.ఐ. శ్రీనివాస్, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర్ రావు, మార్గం గంగాధర్, పత్రిక మిత్రులు మాసుల ప్రవీణ్, మహ్మద్ అజీమ్, బూరం సంజీవ్, తిప్పర్తి వెంకటేష్, నాగరాజు, అశోక్, జంగం విజయ్, నంబులాద్రి ,సంజీవ్ ,శివ ,సాబీర్ హుస్సేన్ అంజయ్య, మరియు పత్రిక, మీడియా మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు