స్వామివారిని పుర వీధులలో ఊరేగింపు

అల్వాల్ సర్కిల్ టెంపుల్ అల్వాల్ అతి పురాతన  గుండం బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక యాగం భావించి స్వామివారిని పురవీధులలో ఊరేగింపుగా ప్రజలకు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యజ్ఞచార్యులు సంపత్ కుమార్ ఆచార్యులు, వంశపారంపర్య ధర్మకర్తలు మాధవాచార్యులు కృష్ణమాచార్యులు, అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.