హనుమాన్ మందిర్ లో కొనసాగుతున్న సప్తాహ భజన

జహీరాబాద్ జులై 20 (జనంసాక్షి) జహీరాబాద్ పట్టణం లోని  హనుమాన్ మందిర్ లో ఆషాడమాసం సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న సప్తాహ భజన కార్యక్రమం ఘనంగా  కొనసాగుతోంది బుదవారం తో మూడవ రోజు కు చేరుకుంది, కార్యక్రమంలో భాగంగా లింగాయత్ సమాజం ఆధ్వర్యంలోఅక్కమహాదేవి భజన మండలి మహిళలు ఏడు రోజులపాటు భజన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో.బక్కన్న,విఠల్,గోపాల్,నర్సింహులు,యాదవరెడ్డి,నర్సింహారెడ్డి , సంగ్రామ్,లింగన్న, బరూర్ దత్తాత్రి,, అక్కనబలగ భజన మండలి,మంగళ కౌలస్,కీర్తిశేఖర్,చించోలి.అరుణ,మంజుల మడపతి,సంతోషి కౌలాస్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area