హరే కృష్ణ కల్చరల్ సెంటర్, రాధాకృష్ణ టెంపుల్ కి భూమి పూజ చేసిన మంత్రి హరీష్ రావు .

సంగారెడ్డి జనం సాక్షి:

కంది గ్రామంలో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న హరే కృష్ణ కల్చరల్ సెంటర్, రాధాకృష్ణ టెంపుల్ కి భూమి పూజ చేసిన రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు .