హెలికాప్టర్ల కుంభకోణం దర్యాప్తుపై ఇటలీ వెళ్లనున్న అధికారుల బృందం

ఢిల్లీ: హెలికాప్టర్ల కుంభకోణంపై దర్యాప్తు కోసం రక్షణశాఖ, సీబీఐ అధికారుల బృందం రేపు ఇటలీ వెళ్లనుంది. ఇటలీ న్యాయవాదుల నుంచి ఈ  బృందం వివరాలు సేకరించనుంది.