హైదరాబాద్‌-షిర్డీ టూరిస్ట్‌ బస్సుపై దొంగల దాడి

హైదరాబాద్‌, జనంసాక్షి: హైదరాబాద్‌-షిర్డీ టూరిస్ట్‌ బస్సుపై మరోసారి దోపిడి దొంగలు దాడి చేశారు. ఆదివారం హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన గరుడ బస్సు మహారాష్ట్ర భూమ్‌ వద్ద బస్సుపై దీపిడీ దొంగలు దాడి  చేసినట్లు సమాచారం. ఇంకా ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.