11న ఓటు నమోదుకు ఏర్పాటు

కడప జిల్లా : సచివాలయం ఓటరు నమోదు కార్యక్రమాన్ని సద్వినిమోగం చేసుకోవాలని జిల్లా సర్వోన్నతాధికారి అనిల్‌కుమార్‌ ఓ ప్రకటనలో సూచించారు. ఈ నెల 11వ తేదీన ఓటరు నమోదు, ప్రత్యేక పున: పరీశీలన ఉంటుందన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్ర స్థాయి అదికారులు ఉంటారన్నారు. గుర్తింపు పోందిన రాజకీయ పార్టీల ప్రతినిదులు నియమించిన ఏజెంట్లు ఉంటారన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం అయిదు గంటలు వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు.