12 తులాల బంగారం, కిలోన్నర వెండి చోరీ

విశాఖ: మాధవదారలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. 12 తులాల బంగారం, కిలోన్నర వెండి, రూ. 5వేల నగదును దొంగలు దోచుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు క్లూస్‌ టీంతో ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.