2 జీ కేసులో సుప్రీంకోర్టుకు కనిమొళి
ఢిల్లీ: 2 జీ స్పెక్ట్రమ్ కేసులో తనపై అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ డీఎంకే ఎంపీ కనిమొళి సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. 2 జీ కుంభకోణంలో అవినీతికి పాల్పడినట్లు కనిమొళి ఆరోపణలు ఎదుర్కొనడమే కాక అరెస్టై కొంతకాలం జైల్లో ఉన్న ఆమె బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే.