24 కు వాయిదా పడిన అనిల్ అంబానీ కేసు
ఢిల్లీ,(జనంసాక్షి): 2జీ కేసులో సీబీఐ తమను సాక్ష్యులుగా చేర్చడంపై అనిల్ అంబానీ పున:సమీక్ష పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. కోర్టు పిటిషన్ స్వీకరించి, విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
ఢిల్లీ,(జనంసాక్షి): 2జీ కేసులో సీబీఐ తమను సాక్ష్యులుగా చేర్చడంపై అనిల్ అంబానీ పున:సమీక్ష పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. కోర్టు పిటిషన్ స్వీకరించి, విచారణను బుధవారానికి వాయిదా వేసింది.