కోదండరాం, అమీర్ అలీఖాన్లకే మళ్లీ ఎమ్మెల్సీ..!!
అపోహలకు తావులేకుండా త్వరలోనే కేబినెట్ నిర్ణయం?
హైదరాబాద్ : గవర్నర్ కోటాలో నియమితులైన ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీఖాన్ విషయంలో హైకోర్టు తీర్పు ఎట్టకేలకు ఈ వివాదానికి స్పష్టతనిచ్చింది. వారి నియామకానికి సంబంధించిన పిటిషన్ గత కొన్ని వారాలుగా న్యాయస్థానంలో పెండిరగ్లో ఉండగా.. వారిద్దరిని నియమించడాన్ని హైకోర్టు ఏమాత్రం తప్పుబట్టలేదు. కేవలం పున:సమీక్షించుకోవాలని సూచనలు చేసింది. దీంతో తిరిగి వారిద్దరిని మళ్లీ నియమించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయమై సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న కొన్ని అపోహలకు తావులేకుండా కోదండరాం, అమీర్ అలీఖాన్లకే మళ్లీ ఎమ్మెల్సీ అవకాశం కల్పించేందుకు సీఎం రేవంత్ సర్కార్ యోచిస్తున్నట్టు తెలిసింది. త్వరలోనే కేబినెట్ సమావేశంలో తీర్మానించి తిరిగి గవర్నర్ ఆమోదానికి పంపనున్నట్టు సమాచారం.
తాజావార్తలు
- కేరళ నర్సుకేసులో చేతులెత్తేసిన కేంద్రం
- యెమెన్లో ఉరిశిక్ష పడిన ‘నిమిష’ విషయంలో కేంద్రం ఏమన్నదంటే?
- బోనాల సంబరం.. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
- అలనాటి నటి సరోజాదేవి కన్నుమూత
- అన్ని కోచ్లకు సీసీకెమెరాలు..
- ఇంధన స్విచ్లు ఆగిపోవడం వల్లే దుర్ఘటన
- బ్రిక్స్ అనుకూల దేశాలకు ట్రంప్ వార్నింగ్
- పాక్ ఉగ్రవాద మద్దతుదారు
- అమెరికా రాజకీయాల్లో కీలకపరిణామం
- హిమాచల్ ప్రదేశ్లో రెడ్అలర్ట్
- మరిన్ని వార్తలు