ఇరాక్లో 25 మంది భద్రతా సిబ్బంది మృతి
బాగ్దాద్,(జనంసాక్షి): ఇరాక్లోని జైళ్లమీద ఆందోళనకారులు దాడులు జరిపారు. తాజి, అబుగ్రాయిబ్ జైళ్లపై లిమిటెంట్లు దాడులు చేయగా 25 మంది భద్రతా సిబ్బంది. పదిమంది మిలిటెంట్లు మృతిచెందారు. ఆదివారం రాత్రినుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి.