నిలిచిపోయిన అమర్‌నాథ్‌ యాత్ర

శ్రీనగర్‌,(జనంసాక్షి): కాశ్మీర్‌లోయలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. కర్ఫ్యూ కారణంగా రెండో రోజు అమర్‌నాథ్‌ యాత్ర నిలిచిపోయింది.